అందరిలోను ముఖ్యంగా రెండు భిన్న ప్రవృత్తుంటాయి. ఒకటి నిష్క్రియత్వం, రెండోది క్రియాశీత్వం.
మూకణంలో అనుకూ ప్రతికూతు ఉన్నట్లు మనిషిలోను భిన్న ప్రవృత్తు ఉంటాయి.
నిష్క్రియత్వం వ్ల మన స్వంతవారితో కూడా మమేకం కాలేము. మన ఉనికిని ఎవరూ గుర్తించరు.
క్రియాశీత్వం అనేది మంచి ప్రవృత్తి. దీని వ్ల సమాజంలో మనిషికి ఒక గుర్తింపు వస్తుంది. గుర్తింపు లేని జీవన విధానం మనిషిని ఒంటరివాడిని జేస్తుంది.
ఒంటరితనం వ్యక్తికే కాక సమాజానికి ఇది వాంఛనీయం కాదు.
ఏకాకి జీవితం మనసుకు ప్రశాంతిని యివ్వజాదు.
సదవకాశాు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటివారు సుఖాను, సంతోషాను ఎవరితోను పంచుకోలేరు.
‘ఎవరితో నాకేం పని? నా కవసరం లేదు ... నేనెవరి అవసరానికీ రాను’ అని గిరి గీసుకొని బతకడం నిరర్ధకం.
మనిషి ఒక సంఘ జీవి కనుక నిష్క్రియత్వం వ్ల వ్యక్తి జీవితంలో సాఫ్యత ఉండదు.
సమాజానికి దూరంగా ఏకాంతంగా జీవించానుకోవడం మానసిక బహీనతే!
విధిగా ప్రాంతీయ సమాజంలో ఒక సభ్యుడిగా కొనసాగడమే సరైన జీవన విధానం.
క్ష్యాను అందుకోవడానికి సమస్యను అధిగమించేందుకూ సామాజిక సాన్నిహిత్వం ఎవరికైనా అవసరం.
ఇతరుతో అన్యోన్యత, సంబంధ బాంధవ్యా వల్లే జీవనం సంభవిస్తుంది.
నిజానికి జీవితంలోని సౌందర్యం, సంపన్నత, సుఖ దు:ఖా స్వరూపాు, క్రియాశీత్వం వల్లే ఆస్వాదించగం.
బతుకులోని అపరిమిత్వం కూడా అనుభవానికి వస్తుంది.
మనిషి క్రియాశీుడై జీవించగల్గితే మన జీవన విధానాన్ని మనమే చక్కబెట్టుకోవచ్చు.
ఇదంతా విధి రాత అని చతికిపడటంలో అర్థం లేదు.
లేచి నిబడాలి. మెదడుకు పనిచెప్పాలి. దేహాంగాకి సత్తువనిచ్చే పనుని ఆచరించాలి.
కనుపించని అక్షరాకన్నా కంటి ముందు సాక్షాత్కరించే మార్గమే క్ష్యానికి చేరువ చేస్తుంది.
నిష్క్రియత్వంలోని ప్రతికూతు మనిషిని ఏకాకిని చేస్తాయి. నిస్సహాయత ఆవరిస్తుంది.
దిక్కుతోచని స్థితిలో తనలోని ప్రతిభను, ధీశక్తిని నిస్తేజం చేసుకొని కర్మసిద్ధాంతాన్ని నమ్ముకొంటాడు.
తన సోమరితనాన్ని సైతం బ్రహ్మ ఘంటానికే అంటగడతాడు.
జీవితంలో నిత్యం ఎదురయ్యే అనుభవాలే మనకు జీవన విధానాన్ని నేర్పుతాయి. బాగా నేర్చుకొన్నవాడే నేర్పరి!
అదృష్టం ఉంటే అవకాశాు తుపు తడతాయన్నది పలాయన సిద్ధాంతానికి ప్రతీక.
అవకాశాు మనను వెతక్కుంటూ రావు. వాటిని అన్వేషిస్తూ మనమే ముందుకు సాగాలి.
ముందుకు సాగిపోవడమే క్రియాశీత్వం.
రకరకా అనుభవాు పురకా సమస్యకు పరిష్కారాలౌతాయి.
పుస్తకాు చదవడం వ్ల కగని జ్ఞానం పనిలోని అనుభవాు నేర్పుతాయి.
మనిషి మౌలిక నైజం పరిస్థితుకు అనుకూంగా వొదిగిపోవడం, కష్టాను అధిగమించేందుకు ఈ నైజం మనిషికి ఉపకరిస్తుంది.
మనలోని బహీనతన పక్కన బెట్టి చిన్న చిన్న బలానే స్ఫూర్థిగా తీసుకొని ఎదగాలి.
జీవితంలో జరిగిన తప్పిదా అనుభవాలే జీవితగమనాన్ని నిర్దేశిస్తాయి.
అపజయాలే నిజ విజయానికి నిచ్చెను.
కొంచెం భిన్నంగా కొత్తగా ఆలోచిస్తే క్ష్యాన్ని చేర్చగ ఎన్నో కొత్త కొత్త దాయి ఆవిష్కారమౌతాయి.
మన సౌఖ్యం, మన సహనం మన అంత: కరణపై ఆధారపడి ఉంటుంది.
మన మనోభావనను మనకు అనుగుణంగా శృతి చేసుకోవాలి.
క్రియాశీలానికి ఈ రకమైన జీవన విధానమే పట్టుగొమ్మ.
క్రియాశీత్వమే నూతన ఒరవడికి ప్రాతిపదిక.
పోతే పోయిందని కూర్చుంటే పోయింది రాదు.
వెతకడం ప్రారంభిస్తే మనం పోయిందే కాకుండా అంతకన్నా ఎక్కువే దొరకొచ్చు.
మనం కదడం తొుత ప్రారంభించాలి.
నడిచే దారిలో పడడం తిరిగి లేవడం సహజం.
కాం ఖర్చయినా చివరికి అనుకొన్నది సాధిస్తాం.
అడుగెయ్యడానికే భయపడితే క్ష్యాన్ని జీవితాంతం వరకూ చేరుకోలేం.
నిష్క్రియాత్మకమైన జీవితం చెదు పట్టిన గుడ్డలాంటిది.
No comments:
Post a Comment